కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ | LNG terminal to be formed in kakinada, says chandra babu | Sakshi
Sakshi News home page

కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్

Sep 25 2015 4:00 PM | Updated on Jul 28 2018 6:35 PM

కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ - Sakshi

కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు.

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గెయిల్ కంపెనీల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

కాకినాడ-నెల్లూరు మధ్య గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. కాకినాడ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 48 శాతం వాటా ఉంటుందని వెల్లడించారు. ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement