విద్యుధ్ఘాతంతో బాలుడి మృతి | Boy dies to current shock | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతంతో బాలుడి మృతి

Sep 19 2015 10:39 PM | Updated on Mar 22 2019 5:29 PM

విద్యుద్ఘాతంతో బాలుడు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లితండాలో శనివారం జరిగింది.

డిచ్‌పల్లి(నిజామాబాద్): విద్యుద్ఘాతంతో బాలుడు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లితండాలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పవన్(8) అనే బాలుడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాద వశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement