రాజేంద్రనగర్‌లో టిప్పర్‌ బీభత్సం | Tipper Accident In Rajendra Nagar | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్‌లో టిప్పర్‌ బీభత్సం

Aug 18 2019 2:08 PM | Updated on Aug 18 2019 2:19 PM

Tipper Accident In Rajendra Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టిప్పర్ ఇళ్లలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించిన ఘటన రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. రోడ్డుపై టిప్పర్‌ని పార్క్‌ చేసి డ్రైవర్‌ టీ తాగడానికి వెళ్లగా ఉన్నట్లుండి బ్రేక్‌ ఫెయిల్‌ కావండంతో రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లలోకి టిప్పర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉన్నవారు భయంతో పరుగులు తీసి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement