మిర్యాలగూడలో శిలాఫలకాలు ధ్వంసం | monument collapse in nalgonda district | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో శిలాఫలకాలు ధ్వంసం

Apr 12 2016 9:32 AM | Updated on Sep 3 2017 9:47 PM

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. శిలా ఫలకాలు ధ్వంసమైన విషయాన్ని గమనించిన దళితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement