పోలీసులు బెదిరిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం
పెనుబల్లి : పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం మండలంలోని ఏరుగట్లలో చోటు చేసుకుంది. ఏరుగట్లకు చెందిన మహంకాళి రామకృష్ణపై మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన కటారి రాముతో కొందరు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణ చికిత్స పొంది వారిపై వీఎం బంజర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కటారి రాము కూడా రామకృష్ణపై కౌంటర్ ఫిర్యాదు చేశారు.
ఈ రెండు కేసుల్లో విచారణ చేపట్టిన వీఎం బంజర ఎస్సై పరుశురాం .. రామకృష్ణపై దాడికి పాల్పడిన రాముతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. ఇదే కేసు విషయంపై ఎస్సై పరుశురాం రెండు రోజుల క్రితం మహంకాళి రామకృష్ణ ఇంటికి వెళ్లి పోలీస్స్టేషన్కు రావాలని రామకృష్ణ తల్లిదండ్రులకు సూచించారు. ఈ క్రమంలో తనపై తప్పుడు కేసు నమోదు చేసి కొడతారేమోననే భయంతో రామకృష్ణ మంగళవారం ఉదయం ఏరుగట్లలోని ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకు ఎక్కి హల్చల్ చేశాడు. ఎస్సై పరుశురాం నుంచి తనకు రక్షణ కల్పించాలని, ఉన్నతాధికారులు కల్పించుకునిన్యాయంచేయా లని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెది రించాడు.
సమాచారం అందుకున్న ఎస్సై పరుశురాంతోపాటు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నా రు. కిందికి రావాలని కోరినప్పటికీ రామకృష్ణ ఒప్పుకోలేదు.ఉన్నతాధికారులు వచ్చి తనపై పెట్టిన కేసు తీసి వేసి న్యాయం చేస్తానంటేనే వస్తానని, లేకుంటే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని హెచ్చరిచాడు. దీంతో వీఎం బంజర సీనియర్ ఏఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారి పేరుతో అక్కడికి వచ్చి న్యాయం చేస్తానంటూ బాధితుడికి హా మీ ఇచ్చాడు. దీంతో కిందికి వచ్చిన రామకృష్ణ ఆయనతో మాట్లాడారు. ఎస్సై పరుశురాం తన ని, తన కుటుంబాన్ని దుర్భాషలాడాడని, కేసు నమదు చేస్తానని బెదిరించాడని వివరించాడు.
వాటర్ ట్యాంకు ఎక్కి యువకుడి హల్చల్
Published Wed, Jun 18 2014 1:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement