బెంగళూరు (బనశంకరి) : వేశ్యా కేంద్రంపై శనివారం సీసీబీ పోలీసులు దాడి చేసి తమిళనాడుకు చెందిన మంత్రి వ్యక్తిగత కార్యదర్శితో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు. వివరాలు... బాణసవాడి సమీపంలోని ఓ లాడ్జీలో వేశ్య కేంద్రం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు దాడి చేసి తమిళనాడు రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి బాలకృష్ణారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సత్యనారాయణతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఐదుగురు యువతులను పోలీసులు కాపాడారు. బానసవాడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యభిచారం కేసులో మంత్రి పీఎస్ అరెస్ట్
Published Sun, Oct 9 2016 5:15 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు
అదుపు తప్పిన కార్లు
వాదంపల్లిలో ఉద్రిక్తత
ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
కనిగిరిలో మళ్లీ జెండా ఎగరేస్తున్నాం
నేడు పోస్టల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు
ఈవీఎం.. కట్టుదిట్టం
‘మెగా సప్లిమెంటరీ’ నోటిఫికేషన్ విడుదల
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement