శేషాచలం కొండల్లో మళ్లీ అగ్ని ప్రమాదం | forest fires in seshachalam | Sakshi
Sakshi News home page

శేషాచలం కొండల్లో మళ్లీ అగ్ని ప్రమాదం

Oct 26 2016 3:00 PM | Updated on Sep 5 2018 9:47 PM

శేషాచలం అటవీ ప్రాంతంలో మళ్లీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

తిరుమల: శేషాచలం అటవీ ప్రాంతంలో మళ్లీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. గోగర్భం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement