సచివాలయంలో ఏసీబీ దాడులు | acb raids in ap secretariat at amaravati | Sakshi
Sakshi News home page

సచివాలయంలో ఏసీబీ దాడులు

Nov 25 2016 6:14 PM | Updated on Aug 18 2018 8:27 PM

సచివాలయంలో ఏసీబీ దాడులు - Sakshi

సచివాలయంలో ఏసీబీ దాడులు

ఏపీ సచివాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

అమరావతి: ఏపీ సచివాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్‌ను వలపన్ని పట్టుకున్నారు. శ్రీనాథ్ హోంశాఖ విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement