గుంటూరులో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు | TDP Workers Attacks YSRCP Activists In Ponnur | Sakshi
Sakshi News home page

గుంటూరులో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

Jul 7 2019 7:55 PM | Updated on Jul 7 2019 8:37 PM

TDP Workers Attacks YSRCP Activists In Ponnur - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పొన్నూరు మండలం కొండముదిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో నలుగురు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య విజయోత్సవ ర్యాలీకి ఆటంకం కల్పించేందుకు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement