టుడే న్యూస్‌ రౌండప్‌ | Today News Rondup for january 10th 2018 | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Jan 10 2018 6:47 PM | Updated on Jan 10 2018 11:57 PM

Today News Rondup for january 10th 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారా? అని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలవరంపై విచారణ జరిపితే చంద్రబాబు నెలరోజుల్లోపే జైలుకు వెళ్తారని చెప్పారు. మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మరిన్ని కథనాలు మీకోసం..


చంద్రబాబుకు ఆ దమ్ముందా?
ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు...


'వైఎస్సార్‌ మరణం ఏపీకి దురదృష్టకరం'
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని, దాని ఫలాలు కూడా ప్రజలకు అందేవని కాంగ్రెస్...


వైఎస్‌ జగన్ పాదయాత్ర ‌@ 800 కి.మీ
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

'కేసీఆర్‌కు ఇండియా బుల్స్‌పై ఎందుకంత ప్రేమ?'
కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌ రెడ్డి మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీపై, ఆ పార్టీ నేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.


అత్యంత ఇష్టమైన వ్యక్తిపై బన్నీ ట్వీట్‌
'ప్రపంచంలోనే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ల‌వ్ యూ' అని ట్వీట్‌ చేశాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

జాతీయ గీతంపై సుప్రీం తీర్పు.. విజయం ఎవరిదీ?
దేశంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రతి ఆటకు ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్లే చేయాలని, అలా ప్లే చేసినప్పుడు ప్రేక్షకులు...


‘అజ్ఞాతవాసి పరిహాసమేమో అనుకున్నా..!’
అదృష్టదేవత ఎప్పుడు ఎవరికి ఎందుకు వరమిస్తుందో తెలియదు! ఒకవేళ వరమిచ్చినా అది నిజమని నమ్మాలనిపించదు!


టీమిండియా టీ20 సిరీస్‌ షెడ్యూలు ఖరారు
విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టు ఐర్లాండ్‌తో ట్వంటీ20 సిరీస్‌ ఆడనుంది.


మెక్‌డొనాల్డ్స్‌కు  వార్నింగ్‌ నోటీసు
మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్లు తీవ్ర వివాదంలో కూరుకుపోతున్నాయి.


చహల్ వీడియోపై గేల్‌ కామెంట్స్‌.. వైరల్‌!
భారత యువ స్పిన్నర్‌ యుజవేంద్ర చహల్ ఈ ఏడాది టీ20లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.


జోయలుక్కాస్‌పై దేశవ్యాప‍్తంగా ఐటీ దాడులు
ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయలుక్కాస్‌కు ఆదాయ పన్నుశాఖ షాక్‌ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement