లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని మెరగుపరుస్తామన్న హామీతో గత మార్చి నెలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దురదష్టవశాత్తు పరిస్థితి మెరగు పడాల్సిందిపోయి మరింత దిగజారింది. ఆదిత్యనాథ్ యోగి అధికారంలోకి వచ్చిన 2017, మార్చి 15వ తేదీ నుంచి 2017, ఏప్రిల్ 15వ తేదీ మధ్యన, అంటే నెల రోజుల్లో. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అత్యాచారాలు, దొంగతనాలు నాలుగింతలు పెరిగాయి. ఇక దోపిడీలయితే ఏడింతలు పెరిగాయి. హత్యలు రెండింతలు పెరిగాయి.
పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలను అరికట్టడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరీ దారణంగా ఉంది. ఓ బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి సీనియర్ పోలీసు అధికారి ఇంటిపైనే దాడి చేశారంటే పరిస్థితులు ఎంతగా దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మాంసం విక్రయాల క్రమబద్ధీకరణ పేరుతో వేలాది మాంసం దుకాణాలను మూసేయించి వారి పొట్టగొట్టిన ప్రభుత్వానికి మాంసం విక్రయాలను ఆపేయించడంలో వున్న శ్రద్ధ, చిత్తశుద్ధి శాంతి భద్రతల పరిరక్షణపై లేకపోవడమే పరిస్థితి దిగజారేందుకు కారణం అవుతోంది.
మే 5వ తేదేన దళితులపై ఠాకూర్లు దాడి చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని ఉన్నట్లయితే పరిస్థితి చేయిదాటి పోయేది కాదు. సహరాన్పూర్లో దళితులను మే 9వ తేదీన చితకబాదారు. పర్యవసానంగా ఠాకూర్లు మంగళవారం నాడు దళితులపై దాడిచేసి ఒకరిని హత్య చేశారు. అగ్రవర్ణాల మద్దతో అధికారంలోకి వచ్చిన అగ్రవర్ణానికి చెందిన ఆదిత్యనాథ్ వారి సంక్షేమం కోసమే కషి చేస్తున్నారన్న భావం బీసీల్లో, దళితుల్లో పెరిగిపోతోంది. ఇప్పుడే చక్కదిద్దే ప్రయత్నాలను చేపట్టకపోతే పరిస్థితి మరింత దిగజారి అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. – ఓ సెక్యులరిస్ట్ కామెంట్
ఇది కూడా ఆదిత్యనాథ్ యోగి రికార్డే
Published Thu, May 25 2017 2:30 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
వరుస చోరీలతో భయాందోళన
ఎన్నికల విధుల సమస్యల పరిష్కారంపై హామీ
గంజాయితో ముగ్గురు యువకుల అరెస్ట్
సుభలయలో కార్డన్సెర్చ్
● జూన్ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు
వైభవంగా అశ్వవాహన సేవ
‘ప్రతి బోటుకు జీపీఎస్ తప్పనిసరి’
కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మనదేపెత్తనం
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement