‘ఈ 2 మనసులు’ చిత్రంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు వ్యాపారవేత్త ఎస్. చంద్రశేఖర్. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే ‘ఇష్క్ ఈజ్ రిస్క్’ అంటూ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారాయన. రవిచంద్ర, యుగా యుగేష్, సాయి శ్రీవి ముఖ్య తారలుగా రాజ్కింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. జేయస్సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శేఖర్ మూవీస్ పతాకంపై ఎస్.చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘లవ్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న చిత్రమిది. హాస్యానికి పెద్ద పీట వేశాం. చక్కని టీమ్ కుదిరింది’’ అన్నారు. ‘‘దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్గారికి థ్యాంక్స్. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు రాజ్ కింగ్. ఈ చిత్రానికి కెమెరా: జగన్. ఏ, సంగీతం: డేవిడ్.
ప్రేమించడం ప్రమాదం
Published Fri, Jun 14 2019 12:52 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఇసుక అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి జైలు శిక్ష
రైల్వే గేట్ తగిలి ఒకరికి తీవ్ర గాయాలు
కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: మండవ
చోరీ కే సులో ఇద్దరి అరెస్టు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
వీడిన మిస్సింగ్ మిస్టరీ
వరుస నష్టాలకు బ్రేక్
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
వీక్షకులను ఇలా పెంచుకోవాలనుకోవడం కరెక్ట్ కాదేమో సార్!
తప్పక చదవండి
Advertisement