
మాతృత్వపు ఔన్నత్యం
నవలా రచయిత ప్రభాకర్ జైని దర్శకునిగా మారి తీసిన తొలి చిత్రం ‘అమ్మా! నీకు వందనం’. ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్ పతాకంపై లక్ష్మీ సింహాద్రి శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Aug 6 2013 1:16 AM | Updated on Sep 1 2017 9:40 PM
మాతృత్వపు ఔన్నత్యం
నవలా రచయిత ప్రభాకర్ జైని దర్శకునిగా మారి తీసిన తొలి చిత్రం ‘అమ్మా! నీకు వందనం’. ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్ పతాకంపై లక్ష్మీ సింహాద్రి శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.