
టీఆర్ఎస్లో బావాబావమరుదుల పోరు
టీఆర్ఎస్లో బావాబావమరుదుల పోరు నడుస్తోంది. కాంగ్రెస్కు సమర్ధవంతమైన నాయకత్వం ఉంది.
తిరిగి ఈ విషయంపై జాగృతి కార్యకర్తలే దీనిపై కోర్టును ఆశ్రయించారు. అసమర్ధ వాదన వల్ల తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. ఓ కేసు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినందుకు జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనీమా చేశారు. అలాంటిది ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పటికి 20 కేసుల్లో వ్యతిరేక తీర్పులొచ్చాయన్నారు.