మార్కెట్‌​ యార్డ్‌ మాజీ చైర్మెన్‌ దారుణ హత్య..


కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మెన్‌ బోయ బాదన్నను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. గురువారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో తల, భూజాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.




 

Read also in:
Back to Top