పుష్కరఘాట్‌లో పడి బాలుని మృతి | The death of the boy lying in puskaraghat | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్‌లో పడి బాలుని మృతి

May 1 2016 8:04 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని సాగరమాత ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఒక బాలుడు పుష్కరఘాట్‌లో పడి మృతిచెందాడు.

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని సాగరమాత ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఒక బాలుడు పుష్కరఘాట్‌లో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మాచర్ల శివారులోని బొంగరాలబీడు ప్రాంతానికి చెందిన జాన్సన్(14) కుటుంబసభ్యులతో కలిసి సాగరమాత దర్శనానికి వచ్చాడు. దర్శనానికి ముందు పుష్కరఘాట్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement