నయీమ్ కేసు సీబీఐకి అప్పగించాలి
యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రాజకీయ పార్టీల నాయకులవి, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్రెడ్డి డిమాండ్ చేశారు.


