ఆ డబ్బుతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారు: మేకపాటి | mekapati rajamohanreddy fires on chandrababu | Sakshi
Sakshi News home page

ఆ డబ్బుతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారు: మేకపాటి

Mar 2 2016 8:30 PM | Updated on Oct 16 2018 3:40 PM

నూతన రాజధాని ప్రాంతంలో బినామీలతో వేల ఎకరాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆ డబ్బుతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి ఆరోపించారు.

ఢిల్లీ: నూతన రాజధాని ప్రాంతంలో బినామీలతో వేల ఎకరాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆ డబ్బుతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి ఆరోపించారు. రాజధాని పేరుతో భారీ అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. భూదందాపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మేకపాటి డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement