వనపర్త: ఆటా కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పదిహేనురోజుల తర్వాత పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి వనపర్తికి తిరికి వచ్చారు
నిరంజన్రెడ్డికి ఘనస్వాగతం
Jul 20 2016 12:39 AM | Updated on Sep 4 2017 5:19 AM
వనపర్త: ఆటా కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పదిహేనురోజుల తర్వాత పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి వనపర్తికి తిరికి వచ్చారు. కౌన్సిలర్లు వాకిటిశ్రీధర్,పాకనాటికృష్ణ, లక్ష్మినారాయణ, నాయకులు యోగానందరెడ్డి, తిలకేశ్వర్గౌడ్లు హరితహారం మొక్కను నిరంజన్రెడ్డికి అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
Advertisement
Advertisement