May 20, 2022, 05:37 IST
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఎస్. నిరంజన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని...
May 18, 2022, 03:32 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నాలుగు స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ...
May 17, 2022, 21:33 IST
వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ.. న్యాయ విద్య ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారాయన.
May 17, 2022, 17:29 IST
ఏపీ తరపున పెద్దల సభకు వైఎస్సార్సీపీ పంపుతున్న అభ్యర్థుల నేపథ్యాలను ఓసారి చూసుకుంటే..
May 17, 2022, 17:17 IST
రాజ్యసభకు నలుగురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖరారు
May 17, 2022, 16:59 IST
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు.
May 07, 2022, 10:31 IST
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే బీజేపీలో చేరుతున్నారని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్-బీజేపీలు కుమ్మక్కు...
May 07, 2022, 02:09 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం రాజకీయ ప్రయోగశాల కాదు. ఢిల్లీ నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్...
April 24, 2022, 09:26 IST
ఆ సమయంలో నేను చాలా హ్యూములిటీకి లోనయ్యాను. చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే ఏదో హిందీ సినిమా అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. ఇటు ప్రాంతీయ...
March 26, 2022, 11:34 IST
కిషన్ రెడ్డి పై నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
March 25, 2022, 10:36 IST
యాసంగి ధాన్యం సేకరణలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య గురువారం హస్తినలో జరిగిన భేటీ ‘దారి’తప్పింది! ఉప్పుడు...
March 25, 2022, 01:36 IST
ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వం?
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతు బీమా భరోసా ఇచ్చి పంటలు సాగు...
March 14, 2022, 14:36 IST
పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం: నిరంజన్రెడ్డి
March 11, 2022, 05:24 IST
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలో మహిళలది విశిష్ట స్థానమని, వారికి మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి...
February 27, 2022, 02:01 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నదులకు జీవం పోసిందని, అందుకు గోదావరే సాక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు....
February 26, 2022, 03:04 IST
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి...
February 21, 2022, 06:27 IST
కవాడిగూడ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27న వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి, సుస్థిర వ్యవసాయ...
February 09, 2022, 02:51 IST
సాక్షి, హైదరాబాద్: అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం ఉంటుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుం టోందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్...
January 28, 2022, 02:28 IST
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్స రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల న్నింటికీ కలిపి రూ. 1,01,173 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్దేశించింది....
January 24, 2022, 02:53 IST
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు టెక్నాలజీ ఆధారంగా పరిష్కారం చూపేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా...
January 19, 2022, 02:08 IST
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అకాల వర్షాలతో చేతికొచ్చిన మిర్చి నేలరాలింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో పంట దెబ్బతింది. రైతులకు జరిగిన నష్టాన్ని...
January 04, 2022, 01:51 IST
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద ఐదో రోజు సోమవారం రూ.1,047.41 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన ఒక...
January 04, 2022, 01:42 IST
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ముద్ర ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఇది ప్రపంచంలోనే వినూత్న ఆలోచన అని...
December 29, 2021, 04:59 IST
సాక్షి, హైదరాబాద్: వంట నూనెలలో స్వావలంబనే తమ లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ‘వంట నూనె– ఆయిల్ పామ్ జాతీయ...
December 24, 2021, 03:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, కానీ కేంద్రం తాము ఏదో ప్రేమ లేఖలు రాయడానికి వచ్చినట్టుగా...
December 22, 2021, 02:39 IST
ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ కోరాం. బియ్యం తరలింపుపై అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్లు రాష్ట్రాన్ని...
December 21, 2021, 18:30 IST
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రి పీయుష్ గోయల్ని అడిగినట్లు వ్యవసాయశాఖ మంత్రి...
December 10, 2021, 02:15 IST
సాక్షి, హైదరాబాద్: మద్దతు ధర ఇవ్వడం, పంటలు సేకరించడం కేంద్ర ప్రభుత్వ విధి అని, ఈ పద్ధతి దశాబ్దాలుగా సాగుతోందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీ...
November 22, 2021, 09:06 IST
‘‘నువ్వు గొప్పగా కల కనకపోతే ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు’ అనే డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్ ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చెబుతోంది...
November 20, 2021, 04:15 IST
సాక్షి, హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపట్ల టీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయచట్టాలపై ఆందోళనలు...
November 16, 2021, 15:58 IST
సాక్షి, హైదరాబాద్: సమస్యలు లేని దగ్గర బీజేపీ నేతలు సమస్యలు సృష్టిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో...
November 16, 2021, 15:35 IST
బీజేపీ నేతలు కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారు: నిరంజన్ రెడ్డి
November 14, 2021, 01:04 IST
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చకముందే కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
November 10, 2021, 01:15 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయకు వ్యవసాయమంత్రి...
November 10, 2021, 00:57 IST
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో...
November 07, 2021, 01:03 IST
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే యాసంగి సీజన్తో సహా ఏ యాసంగిలోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. ప్రస్తుత...
November 06, 2021, 18:11 IST
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
November 06, 2021, 17:45 IST
యాసంగిలో వరి వేయవద్దు.. దానికి బదులు ఇతర పంటలు వేసుకోవాలి
October 29, 2021, 04:39 IST
ఇబ్రహీంపట్నం: ‘తెలంగాణ మంత్రివర్గంలో సంస్కారం లేని వ్యక్తులు ఉన్నారు. చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు మంత్రులు మొరుగుతున్నారు’అని వైఎస్సార్టీపీ...
October 29, 2021, 04:29 IST
సాక్షి, హైదరాబాద్: ఎవరిని మభ్య పెట్టడానికి బండి సంజయ్ దీక్ష చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నిలదీశారు. బీజేపీ థర్డ్ క్లాస్...
October 28, 2021, 11:53 IST
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్రెడ్డి సవాల్ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే...
October 28, 2021, 11:21 IST
రైతుల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది