తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 2 గంటలు... నడకదారిన వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top