ట్రాక్టర్‌ ట్రాలీ​ బోల్తా ఆరుగురి మృతి | Six Girls Dead Tractor Overturned On The Road In Bihar | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ట్రాలీ​ బోల్తా ఆరుగురి మృతి

Nov 18 2019 9:01 PM | Updated on Nov 18 2019 9:17 PM

Six Girls Dead Tractor Overturned On The Road In Bihar - Sakshi

పట్నా: ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తాపడి ఆరుగురు బాలికలు మృతి చెందిన ఘటన  బిహార్‌ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. రాజస్తాన్‌ నుంచి టైల్స్‌ తీసుకువస్తున్న భారీ ట్రాలీ గోపాల్‌గంజ్‌ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో అక్కడే ఆడుకుంటున్న ఆరుగురు బాలికలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement