27 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్ | Sensex slips below 27k level, plunges 185 pts in early trade | Sakshi
Sakshi News home page

27 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్

Sep 15 2014 10:20 AM | Updated on Nov 9 2018 5:30 PM

27 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్ - Sakshi

27 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్

బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 185 పాయింట్లు పతనమయి 27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 185 పాయింట్లు పతనమయి 27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. 26,875 పాయింట్లకు పతనమైంది.

ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 8,100 పాయింట్లకు దిగువన కదలాడుతోంది. మెటల్, ఎఫ్ఎమ్ జీసీ, పవర్ కేపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు నష్టాలు బాట పట్టడంతో మార్కెట్ అధోముఖంగా పయనిస్తోంది. టాటా స్టీల్, సెసా స్టెరలైట్, హిందాల్కో వాటాలు బాగా నష్టపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement