భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex ends more than 250 points down; metal stocks sink | Sakshi
Sakshi News home page

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sep 15 2014 4:53 PM | Updated on Nov 9 2018 5:30 PM

స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి.

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై 26,802 వద్ద ముగిసింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంకాగానే సెన్సెక్స్185 పాయింట్లు క్షీణించి  27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత మరింత పతనమైంది.

ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 63 పాయింట్ల క్షీణించి 8,042 వద్ద ముగిసింది. మెటల్, ఎఫ్ఎమ్ జీసీ, పవర్ కేపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు నష్టాలు బాట పట్టడంతో మార్కెట్ అధోముఖంగా పయనించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement