బాబు జగ్జీవన్‌ రాంకు నివాళులు అర్పించిన సీఎం జగన్‌

YS Jagan Pays Tributes To Babu Jagjivan Ram - Sakshi

సాక్షి, అమరావతి : బాబు జగ్జీవన్‌ రాం వర్దంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్‌ రెడ్డి, వైవి. సుబ్బారెడ్డి, చీఫ్‌ విప్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top