ఈనాటి ముఖ్యాంశాలు | Today News Updates 16th March, Andhra Pradesh Govt Filed Petition In SC | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Mar 16 2020 7:26 PM | Updated on Mar 16 2020 8:09 PM

Today News Updates 16th March, Andhra Pradesh Govt Filed Petition In SC - Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. ఇక, పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేలా కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉండగా, యెస్‌బ్యాంక్‌ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం చోటుచేసుకకున్న మరిన్ని వార్తలకోసం కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement