breaking news
Telangana News
-
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
-
10 ఎగ్జామ్స్ షురూ.. పరీక్ష కేంద్రాల వద్ద టెన్షన్ టెన్షన్
-
Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి
-
ప్రైవేటు బస్సు బోల్తా.. ప్రమాదంలో నలుగురు మృతి
-
కామారెడ్డిలో దారుణం.. ముగ్గురు పిల్లల్ని హతమార్చిన కన్న తండ్రి
-
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం కట్?
-
భారీగా బదిలీలు.. తెలంగాణ గవర్నర్గా ఎవరంటే?
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. తెలంగాణలో ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరంజిత్ సింగ్ సంధును ఎంపిక చేయగా.. నాగాలాండ్ గవర్నర్గా నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. బీహార్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నియమించగా.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు. -
గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్గా ఎంపిక చేసింది. ఈ సబ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ రావు లతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. -
ఆమనగల్లు ఉత్సవాల్లో విషాదం.. నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
-
TS: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ
-
నన్ను చంపేందుకు యత్నాలు.. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
-
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
-
ప్రేమిస్తే చంపేస్తారా..? కూతురితో బలవంతంగా పురుగుల మందు తాగించి
-
బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లిన బస్సు
-
కామారెడ్డిలో హైటెన్షన్.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
గద్వాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
-
తోర్రూరులో కొట్టుకున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్
-
కరీంనగర్ మేయర్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
జనగామలో హైటెన్షన్.. కౌన్సిలర్ల కిడ్నాప్
-
కరీంనగర్ కార్పొరేషన్ లో చక్రం తిప్పిన బండి సంజయ్
-
రూ. 8 కోట్ల పన్ను చెల్లించా.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
-
నా టార్గెట్ సీఎం సీటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
20 వేల మందితో కౌంటింగ్.. కరీంనగర్ లో BJP జోష్
-
Watch Live: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
-
నేడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల ఫైట్
-
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్
-
జగిత్యాలలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
-
నెక్స్ట్ గవర్నమెంట్ మారితే హైడ్రా ఫ్యూచరేంటి?
-
కాలువలో పడ్డ కారు వెలికితీత
-
లేగదూడలపై దాడి.. తప్పించుకు తిరుగుతున్న పెద్ద పులి
-
KCRను విచారించిన సిట్.. 4 గంటలు ప్రశ్నల వర్షం
-
వరాలిచ్చే వనదేవతలు.. 2 కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ
-
కేసీఆర్ అడిగిన చోటే.. సిట్ విచారణ
-
గద్దెపైకి సమ్మక్క తల్లి
-
తెలంగాణ కుంభమేళా.. పోటెత్తిన భక్తులు
-
రీల్స్ చేయను క్షమించండి..
-
కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..
-
రంగారెడ్డి జిల్లాలో దారుణం... పోలీసును కారుతో గుద్దేసి..
-
BRS సంచలన ప్రకటన.. బాయ్ కాట్ ABN
-
ఒక్కరు కూడా మిగల్లేదు.. నాంపల్లి ప్రమాదం విషాదాంతం
-
గ్రేటర్ సిటీ స్లో పాయిజన్ జోన్? ఐఐటీ కాన్పూర్ షాకింగ్ రిపోర్ట్
-
మీకు.. మాకు సై.. తెలంగాణలో కక్ష రాజకీయాలు?
-
మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సేవలు
-
ఆదాయానికి మించి ఆస్తులు.. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
చోరీ చేసిన ఇంట్లోనే.. నిద్రపోయిన దొంగ
-
వైన్ షాపుల విషయంలో తగ్గేదేలే.. కోమటిరెడ్డి వార్నింగ్
-
అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం
-
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి
-
వైయస్సార్, ఎన్టీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు
-
హైవేపై ప్రమాదాలు..ఒకరు మృతి..
-
ABN రాధాకృష్ణ తప్పుడు రాతలపై భట్టి సీరియస్..
-
మా కారునే ఆపుతారా? టోల్ గేటు వద్ద మందుబాబుల వీరంగం
-
కాళ్లకు GPS స్టిక్కర్స్ తో పంట పొలంలో రాబందు
-
ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
-
తెలంగాణలో జర్నలిస్టులను ఉగ్రవాదులు, నేరగాళ్ల లాగ అరెస్టు చేస్తున్నారు
-
స్పీకర్పై సుప్రీం కోర్టు సీరియస్
-
ముస్తాబైన మేడారం.. పోటెత్తిన భక్తులు
-
ప్రతి ఉద్యోగికి కోటి ప్రమాద బీమా...రేవంత్ రెడ్డి వరాల జల్లు
-
మున్సిపల్ హీట్.. కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ ఫుల్ ఫోకస్
-
పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
-
మేడారం జాతర షురూ.. పోటెత్తిన భక్తులు
-
200 మందితో అటాక్.. 9 ఎకరాల భూ కబ్జా!
-
తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి
-
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి: సీఎంకు విజ్ఞప్తి
సాక్షి: హైదరాబాద్: రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్ -1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ సీఎంను కలిశారు. స్థానిక సంస్థల్లో అనుభవం గల పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్ -1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ను కోరారు.అలాగే పాలనా అనుభవం గల సీనియర్ గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు అయిందని.. ఆ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని తెలిపారు. స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలో అన్ని గ్రూప్ -1 పోస్టులను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అతి త్వరలో గ్రూప్-1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి,అరవింద్ రెడ్డి,నూతనకంటి వెంకట్, పద్మావతి,భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమ శేఖర్ ఉన్నారు. -
పార్టీ నుంచి వస్తుండగా.. అతివేగమే ప్రాణం తీసింది..
-
ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. తాజాగా కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. కవిత రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా.. గతేడాది సెప్టెంబర్ 3న తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2021లో నిజామాబాద్ స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా విజయం సాధించారు. కాగా.. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. అంతేకాకుండా సోమవారం తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి శాసనమండలి ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. దీంతో మండలి ఛైర్మన్ తాజాగా కవితి రాజీనామాను ఆమోదించారు. -
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూనియర్ డాక్టర్ మృతి
-
లౌడ్ పార్టీకి అడ్డొచ్చాడని.. ఇంజనీరింగ్ విద్యార్థిపై దాడి!
-
మేడారంకు పోటెత్తిన భక్తులు
-
గొంతులో మందు పోసి పిసికి కిరాతకంగా.. గద్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
-
ఇళ్ల మధ్యలో పెద్ద పులి.. అర్ధరాత్రి టెన్షన్ టెన్షన్
-
ప్రమాదం ఎలా జరిగిందంటే? ప్రత్యక్ష సాక్షి మాటల్లో
-
నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
-
2026 కొత్త ఏడాది.. కొత్త జోష్.. మందుబాబుల వీరంగం
-
కానిస్టేబుల్ చెంప మీద కొట్టిండు.. రోడ్డుపై పడుకుని యువకుడి రచ్చ రచ్చ
-
కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
-
అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్
-
అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్
-
Watch Live: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
-
అసెంబ్లీకి గులాబీ బాస్! ఇక సమరమే..!!
-
ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్
-
వామ్మో పెద్దపులి.. పొలాల్లో సంచారం
-
ఇటువంటి మోసగాళ్లను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు
-
తప్పిన పెను ప్రమాదం.. పెట్రోల్ బంకులో మంటలు
-
సై అంటే సై.. ఎవరి వాదన కరెక్ట్?
-
న్యూ ఇయర్ పై CP సజ్జనార్ నిఘా.. కండిషన్స్ ఇవే
-
ప్రాణం తీసిన బెట్టింగ్
-
వామ్మో ఇదేం చలి
-
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి..
-
పిక్నిక్ వెళ్తుండగా విషాదం.. స్కూల్ బస్సు బోల్తా..
-
ఒక్కసారిగా కారులో మంటలు..8 మంది..
-
St. Mary's చర్చిలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు
-
ఆడవారి దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి లేదు
-
ఎక్కువ చేస్తే తోలు తీస్తా.. న్యూ ఇయర్.. న్యూ రూల్స్..
-
అవినీతి అనకొండ.. ఆస్తులు చూసి కంగుతిన్న ACB అధికారులు
-
వీధి కుక్క దాడి.. ఐదుగురికి గాయాలు
-
కాంగ్రెస్ పరువు తీసిన KCR.. స్ట్రాంగ్ రిప్లై..
-
తెలంగాణ కుంభమేళా.. మేడారంకు క్యూ కట్టిన భక్తులు
-
వంట మనుషులతో MOUలు.. ఇదేం పాడుపని బాబు
-
అప్పులపాలై.. బెట్టింగ్ యాప్స్ కు బలైన హైడ్రా కమిషనర్ గన్ మెన్..
-
కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే..
-
హీట్ పెంచిన KCR కామెంట్స్.. రేవంత్, బాబుపై సెటైర్లు
-
కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్
-
బీజేపీలో చేరిన సినీ నటి ఆమని
-
3 కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్
-
వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ
-
మరదలితో ఎఫైర్..! మీర్పేట మాధవి కేసులో షాకింగ్ నిజాలు
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు రాజ్యాంగబద్దమేనా?
-
మరో 3 రోజులు.. గజ.. గజ..
-
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పెద్దపులి
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
-
హస్తం హ్యాట్రిక్..
-
ఓట్ల లెక్కింపులో ఉద్రిక్తత.. పోలీసుల కాల్పులు
-
కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
-
గుడిసెలోకి దూసుకెళ్లిన ఇన్నోవా
-
భారీ చలిలోనూ అదే జోరు.. ఊపందుకున్న పోలింగ్
-
హైదరాబాద్ లో దారుణ హత్య..
-
మొదలైన మూడో దశ పల్లె పోరు..
-
సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ కాంగ్రెస్ దే పై చేయి..
-
కోడలిని కొట్టి కొట్టి చంపి.. సూసైడ్ గా చిత్రీకరణ
-
30 ఫ్లోర్స్ అంటే జంకుతున్న జనం.. ఎంత ఎత్తులో ఉంటే అంత రిస్క్
-
సర్పంచ్ అభ్యర్థుల మధ్య గొడవ.. నేతల కొట్లాట
-
తెల్లవారుజామునే పోలింగ్ బూత్ వద్ద బారులు తీరిన జనం
-
మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్య
-
ఫుడ్ పాయిజన్ తో పిల్లలు ఇబ్బందులు.. రేవంత్ ఫుట్ బాల్ తో బిజీ..
-
మొదటి భర్త కొడుకుని నెలకేసి కొట్టిన రెండో భర్త..
-
రాష్ట్రమంతా గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతన మయ్యాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత, పొగమంచు అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 7.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం హనుమ కొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 7.4 డిగ్రీలు తక్కువగా 8.5 డిగ్రీల సెల్సియస్గా నమోదవగా హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలలో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా.. మిగిలిన ప్రాంతాల్లో 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. ప్రణాళిక శాఖ గణంకాల ప్రకారం రాష్ట్రంలోకెల్లా అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.8 డిగ్రీల సెల్సియస్గా రికార్డయింది. కోహిర్లో గతేడాది ఇదేరోజున 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా ఇప్పుడు మరింత తగ్గడం గమనార్హం. అలాగే హైదరాబాద్ శివారులో ప్రాంతాల్లోనూ చలి గజగజలాడించింది. ముఖ్యంగా పటాన్ చెరులో సాధారణం కంటే 7.7 డిగ్రీలు తక్కువగా 5.4 డిగ్రీల సెల్సియస్గా నమోదై గత ఐదేళ్ల రికార్డును తిరగరాసింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 6.3, మొయినాబాద్లో 6.0, మౌలాలిలో 7.1, ఉప్పల్లో 7.1, రాజేంద్ర నగర్లో 7.5, శివరాంపల్లిలో 8.8, అల్వాల్లో 9.0, గచ్చిబౌలిలో 9.1, దుండిగల్లో 10.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మొత్తంగా హైదరాబాద్లో సగటున 10.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు దట్టమైన పొగమంచు పరుచుకోవడంతో హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–ముంబై హైవేలపై వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రానున్న నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్లలో)ఆదిలాబాద్ 7.2భద్రాచలం 14.6దుండిగల్ 10.7హకీంపేట్ 14.3హనుమకొండ 8.5హైదరాబాద్ 10.8ఖమ్మం 12.4మహబూబ్నగర్ 13.5మెదక్ 7.2నల్లగొండ 14.0నిజామాబాద్ 11.2రామగుండం 10.9 -
ఆల్ ఈజ్ వెల్.. పల్లె పోరు తొలి ఫలితాలపై ప్రధాన పార్టీల్లో సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ సమరం ముగిసింది. ఫలితాలు కూడా శుక్రవారం ఉదయం కల్లా పూర్తి స్థాయిలో వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలి విడత పోరుపై రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాల్లో అంతర్గత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుపొందడంపై కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్లో పంచాయతీ ఫలితాలు జోష్ను నింపాయి. మరోవైపు బీజేపీ కూడా పల్లె పోరు ఫలితాలను సానుకూలంగా చూస్తుండటం గమనార్హం.ఎవరి లెక్కలు వారివే..అధికార పార్టీ విషయానికొస్తే.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నా..ప్రజాపాలనలోఅనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదన్న భావన అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పని చేయకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయా అన్న సందేహాలు కూడా నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సాధించిన స్థానాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం.. జిల్లాల వారీగా గులాబీ పార్టీ గట్టి పోటీనిచ్చిన ప్రాంతాల్లో ఓట్ల గణాంకాలను పరిశీలించే పనిలో పడింది. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఊపిరి పోశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నైరాశ్యంలో ఉన్న పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారని, కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగించే యోచనలో ఉన్నారు. బీజేపీ కూడా ఫలితాలపై అంతర్గత లెక్కలు వేస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్న బలంతో పోలిస్తే పంచాయతీలు తక్కువగా వచ్చాయని, అయితే గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తంగా 500 కంటే ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో రికార్డు సృష్టిస్తామని వారంటున్నారు. రెండంకెల స్థానాలు దక్కించుకోవడం ద్వారా గ్రామాల్లో తమ ఉనికి చాటుకున్నామని లెఫ్ట్ పార్టీలంటుండడం గమనార్హం. -
ACP ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు
-
ప్రభాకర్ రావు అరెస్టు రంగం సిద్ధం..!
-
తొలి విడతలో కాంగ్రెస్ దే పై చేయి
-
Watch Live: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..
-
ఐబొమ్మ రవి బెయిల్ పై ఉత్కంఠ
-
అయ్యప్ప మాల ధారణ విద్యార్థికి కాలేజీలో అవమానం
-
మా అమ్మ చనిపోయారు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆవేదన
-
బెయిల్ ఇవ్వకండి ప్లీజ్.. మరోసారి పోలీస్ కస్టడీకి
-
హైదరాబాద్ లో భారీ ఆపరేషన్.. ఏకంగా 5000 పోలీసులతో సజ్జనార్ తనిఖీలు
-
రాజీనామా చేస్తా.. బాంబు పేల్చిన దానం
-
ఏడీకి 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అరెస్ట్
-
సర్పంచ్ ఎన్నికల బరిలో దిగిన అత్తాకోడళ్లు
-
హయత్ నగర్ ఘటన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
మమ్మల్ని రాక్షసులు అంటావా.. నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తా
-
ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద మృతి
-
నేడు మూడో దశ కోకాపేట భూముల వేలం
-
కాలి బూడిదైన కారు..


