
సాక్షి, హైదరాబాద్ : ఓ యువతిపై అత్యాచారయత్నం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాధిత యువతి ప్రేమికుడే.. తన స్నేహితుడిని ఆమెపైకి ఉసిగొల్పి.. అత్యాచారయత్నం చేయించాడు.
-------------------------- రాష్ట్రీయం -------------------------------
వైఎస్సార్సీపీలోకి మరో ఇద్దరు నేతలు
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు నాయకులు వైఎస్సార్సీపీలోకి వచ్చారు.
‘అమ్మాయిలను అమ్మేసే ముఠా అరెస్ట్’
పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్ షేక్లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు.
పైశాచికం: కనిగిరిలో కిరాతక ఘటన
ఓ యువతిపై అత్యాచారయత్నం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
బ్యాంకుకు టోకరా వేసిన మంత్రిగారి బంధువు
సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులే పాలక వర్గంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (టౌన్ బ్యాంకు)లో రూ.2 కోట్ల భారీ కుంభకోణం బట్టబయలైంది.
------------------------------- జాతీయం -----------------------------
గుర్మీత్ను నేను పెళ్లి చేసుకుంటానేమోనని..!
వివాదాస్పద బాబా, రేప్ కేసులో శిక్ష పడిన గుర్మీత్ రాంరహీం సింగ్ జీవితకథ ఆధారంగా 'అబ్ హోగా ఇన్సాఫ్' పేరిట సినిమా తెరకెక్కించేందుకు హాట్ భామ రాఖీ సావంత్ సిద్ధమవుతోంది.
వరుణ్ గాంధీకి సొంత పార్టీ నుంచే చురకలు
రోహింగ్యా శరణార్థులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి సొంత పార్టీ నుంచే ఎదురుదెబ్బ తగిలింది.
'నాకో టాయిలెట్, అంబులెన్స్ ఇవ్వండి'
నర్మదా నది తీరం చుట్టూ దాదాపు ఆరు నెలలపాటు ప్రయాణించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
------------------------------- అంతర్జాతీయం --------------------------
డయానా వెర్రిది.. అయినా ఆమెతో..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరు జారారు. ఆయన అధికారంలోకి రాకముందు ఓ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ రాణి ప్రిన్స్ డయానాపై అసభ్యంగా మాట్లాడారు.
పెళ్లి ఫొటో ఫేస్బుక్లో పెట్టి భార్యను చంపి..
అన్యోయంగా, అప్యాయంగా ఉంటున్న ఓ జంట జీవితం అనూహ్య మలుపు తిరిగి తీరని విషాదమైంది.
పాక్ ఇంటెలిజెన్స్ అధికారి సంచలన వ్యాఖ్యలు
తాము ఉగ్రవాదాన్ని అణిచివేస్తున్నామంటూ పాకిస్థాన్ ప్రధాని ఐక్యరాజ్యసమితిలో పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చినా అవన్నీ కల్లబొల్లి మాటలేఅని తేటతెల్లమైంది.
------------------------------- బిజినెస్ ---------------------------------
ఫేషియల్ క్రీమ్స్పై దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్!
ప్రముఖ బ్రాండ్స్కు సంబంధించిన ఫేషియల్ క్రీమ్స్పై షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది.
పెట్రోల్, డీజిల్ ధరలు 8 శాతం జంప్
రోజువారీ ధరల సమీక్ష ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.
------------------------------- సినిమా ---------------------------------
సితార అల్లరిని కంట్రోల్ చేయలేం : మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్పైడర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
హరికేన్ బాధితులకు జెన్నీఫర్ సాయం
ఇర్మా, మారియా హరికేన్ లతో కుదేలైన అమెరికా వాసులను ఆదుకునేందుకు హాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
------------------------------- క్రీడలు ----------------------------------
ఐసీసీ కొత్త రూల్స్.. క్రికెట్ లో కీలక మార్పులు
అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల్లో మార్పులు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది.
భారత్ను ఓడించాలంటే 100 శాతం ఆడాల్సిందే..
ఉపఖండ పిచ్లపై టీమిండియాను ఓడించాలంటే 100 శాతం ఆడాల్సిందేనని ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డారు.