వీరభద్రస్వామి ఆలయంలో చోరీ | robbery in temple at kurnool district | Sakshi
Sakshi News home page

వీరభద్రస్వామి ఆలయంలో చోరీ

Oct 14 2015 8:50 AM | Updated on Aug 30 2018 5:27 PM

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగింది.

కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వీరభద్రస్వామి విగ్రహంపై ఉన్న బంగారు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 3 కేజీల వెండి, 12 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్ తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement