పోలవరంలో భూవివాదం; ఒకరి మృతి | one killed, Both parts called by themselves | Sakshi
Sakshi News home page

పోలవరంలో భూవివాదం; ఒకరి మృతి

May 6 2015 6:38 PM | Updated on Sep 3 2017 1:33 AM

కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండలం పోలవరంలో రెండు వర్గాల మధ్య భూవివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.

కృష్ణా: కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండలం పోలవరంలో రెండు వర్గాల మధ్య భూవివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ పరస్పరం దాడులకు దారితీసింది. ఓ కుటుంబంపై ఓ వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భార్యభర్తలకు గాయాలు కాగా, కుమారుడు మృతిచెందినట్టు తెలిసింది.

సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement