ఈనాటి ముఖ్యాంశాలు | News Updates 4th March Minister Harshavardhan Says 28 Covid-19 Cases Filed | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Mar 4 2020 7:16 PM | Updated on Mar 4 2020 9:07 PM

News Updates 4th March Minister Harshavardhan Says 28 Covid-19 Cases Filed - Sakshi

భారత్‌లో ఇప్పటివరకు 28 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇక ఉగాది నాడు ఇళ్లు లేని 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. మరోవైపు తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్‌ చేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement