విడిపోతే విజయవాడే రాజధాని : గండ్ర | New Capital Vijayawada: Gandra Venkata Ramana Reddy | Sakshi
Sakshi News home page

విడిపోతే విజయవాడే రాజధాని : గండ్ర

Dec 12 2013 10:57 AM | Updated on Sep 2 2017 1:32 AM

విడిపోతే విజయవాడే రాజధాని : గండ్ర

విడిపోతే విజయవాడే రాజధాని : గండ్ర

తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకే నష్టమని  మంత్రి పార్థసారథి అన్నారు. అందుకు ప్రతిగా  మీకు విడిపోవాలనే ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అంతే కాకుండా విడిపోతే మీకు విజయవాడ రాజధాని అవుతుందని కూడా ఆయన అన్నారు.

మీరు పైకి మాత్రమే సమైక్యమంటున్నారని గండ్ర విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement