వదినపై గొడ్డలితో దాడి | Man attacks sister in law with axe | Sakshi
Sakshi News home page

వదినపై గొడ్డలితో దాడి

Dec 29 2015 6:56 PM | Updated on Nov 6 2018 4:10 PM

రాప్తాడు మండలం మరూర్ గ్రామంలో వదినపై మరిది గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన జ్యోతి(35)ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రాప్తాడు (అనంతపురం జిల్లా): రాప్తాడు మండలం మరూర్ గ్రామంలో వదినపై మరిది గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన జ్యోతి(35)ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జ్యోతి మరిది నాగార్జున పరారీలో ఉన్నాడు. నాగార్జున ఊర్లో అందరితో గొడవపడుతూ ఉంటాడని, ఎలాంటి కారణం లేకుండానే సైకోలా ప్రవర్తిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement