రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం | Farmers protests at Piduguralla | Sakshi
Sakshi News home page

రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం

Oct 17 2014 1:11 PM | Updated on Oct 1 2018 2:03 PM

సరస్వతి భూముల విషయంలో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు.

గుంటూరు: సరస్వతి భూముల విషయంలో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. అందుకు నిరసనగా దాదాపు ఐదు వందల మంది రైతులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు గుంటూరు బయలుదేరారు. ఆ క్రమంలో పిడుగురాళ్ల సమీపంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతులు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల చర్యకు నిరసనగా రైతులు రహదారిపై బఠాయించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement