విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jan 12 2016 10:01 AM | Updated on Oct 1 2018 4:01 PM

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు.

బ్రహ్మసముద్రం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. రామాంజనేయులు (45) అనే రైతు మంగళవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. విద్యుత్ లేకపోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఫీజు వేస్తుండగా దాన్ని వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement