పెట్రోలు పోసి కాల్చేశారు | Burned with petrol | Sakshi
Sakshi News home page

పెట్రోలు పోసి కాల్చేశారు

Sep 15 2015 9:40 AM | Updated on Jul 30 2018 8:29 PM

గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగల బెట్టారు.

గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి తగల బెట్టారు.  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చిరు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకుగల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement