ఎనిమిదిమంది పేకాటరాయుళ్ల అరెస్ట్ | 8 gamblers arrest | Sakshi
Sakshi News home page

ఎనిమిదిమంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Aug 28 2015 6:35 PM | Updated on Aug 24 2018 2:36 PM

గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాడేపల్లి (గుంటూరు) : గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.42 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ శివారులో శుక్రవారం సాయత్రం జరిగింది. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement