ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి | 1 died, 20 injured in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి

Mar 20 2015 2:30 PM | Updated on Aug 30 2018 3:56 PM

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20మంది గాయపడ్డారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు  మృతి చెందగా 20మంది గాయపడ్డారు. వివరాలు..జాతీయ రహదారిపై శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement