దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. | - | Sakshi
Sakshi News home page

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..

Aug 13 2026 1:57 AM | Updated on Aug 13 2026 1:57 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..

చాలామంది రైతులు ఇప్పటికే బోరుబావుల కింద వరి సాగు చేశారని, ఆయా పంటలను రక్షించుకునేందుకు వారాబంధి విధానంలో నీటిని విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ఎల్‌నినో కమిటీ సిఫారసు చేసిన పంటలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని.. కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొత్తకోట మండలం కానాయపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యను పరిష్కరిస్తే శంకర సముద్రం రిజర్వాయర్‌ పరిధిలోని 12 గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని.. ఈ విషయంపై కేబినెట్‌లో చర్చించాలని మంత్రులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement