టీయూటీఎఫ్ అధ్యక్షుడిగా లచ్చిరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) కొత్త కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. గౌరవాధ్యక్షుడిగా బేర దేవన్న, అధ్యక్షుడుగా లచ్చిరాం, ప్రధాన కార్యదర్శిగా రఘునందన్రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా మురళీ మనోహర్రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శిగా మొగులయ్య, ఆడిట్ కన్వీనర్గా గోపాల్ ఎన్నికయ్యారు.
సంబంధిత వార్తలు