దళితబంధుకు మరో రూ. 200 కోట్లు 

Telangana: Another Rs 200 Crore Released Dalit Bandhu Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ప్రభుత్వం మరో రూ.200 కోట్లు మంగళవారం విడుదలచేసింది. మొత్తం మూడు దఫాలుగా ఇప్పటివరకు  రూ.1,200 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దాదాపు రూ.2,000 కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top