Bogatha Waterfalls: బొగత... మన నయాగరా...కిషన్ రెడ్డి

Bogatha Waterfalls Kishan Reddy Says Telangana Nayagara - Sakshi

ప్రస్తుతం వానలు కురుస్తున్న నేపథ్యంలో బొగత జలపాతం పర్యాటకులకు మరోసారి సందర్శనీయ ప్రదేశం గా మారింది. కనువిందు చేసే బొగత అందాలను సందర్శించాలంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కూ యాప్ పై తన అభిప్రాయం పంచుకున్నారు..."తెలంగాణ "నయాగర"గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది. ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని" ఆయన కోరారు.

Koo App
తెలంగాణ "నయాగర"గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది.ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని కోరుతున్నాను.

- Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 29 June 2022

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top