Malaysia Masters: మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ.. సెమీఫైనల్లో ప్రణయ్‌ ఓటమి

HS Prannoy Loses to NG Ka Long Angus in Semi final In Malaysia Masters - Sakshi

మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సెమీఫైనల్లో ఓటమి చవిచూశాడు. సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రణయ్‌ 21–17, 9–21, 17–21తో ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో ఓడిన ప్రణయ్‌కు 5,220 డాలర్ల (రూ. 4 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 
చదవండి: World Games 2022: సురేఖ జంటకు కాంస్యం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top