సీకే నాయుడు నుంచి శుబ్‌మన్‌ గిల్‌ వరకు... | CK Naidu was Indias first Test captain now Gill is the 37th captain | Sakshi
Sakshi News home page

సీకే నాయుడు నుంచి శుబ్‌మన్‌ గిల్‌ వరకు...

May 25 2025 1:53 AM | Updated on May 25 2025 1:53 AM

CK Naidu was Indias first Test captain now Gill is the 37th captain

అంచనాలకు అనుగుణంగానే యువ ఆటగాడు శుబ్‌మన్‌గిల్‌ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లండ్‌ పర్యటన కోసం బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ శనివారం... గిల్‌ సారథ్యంలో 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. 

రోహిత్‌ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల గిల్‌ను ఎంపిక చేసింది. సీకే నాయుడు భారత తొలి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించగా... ఇప్పుడు గిల్‌ 37వ కెప్టెన్‌ కానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహించిన ప్లేయర్ల జాబితా...

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement