అడిలైడ్: ‘యాషెస్’ సిరీస్ రెండో టెస్టులో రెండో రోజు కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన వెంటనే రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ను కష్టాల్లో పడేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం మ్యాచ్ను నిలిపివేసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. ఆట సాగుతున్న సమయంలో ఓవల్ మైదానానికి సమీపంలోనే పిడుగు పడటంతో వెంటనే ఆటను ఆపేశారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 473 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. లబుషేన్ (103; 8 ఫోర్లు) సెంచరీ చేశాడు. స్మిత్ (93; 12 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ఆ అవకాశం కోల్పోయాడు.
Ashes 2021: దుమ్మురేపిన లబుషేన్, స్మిత్.. పట్టు బిగిస్తున్న ఆస్ట్రేలియా
Published Sat, Dec 18 2021 7:36 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
Advertisement