త్వరలో టీడీపీ కనుమరుగు: అంబటి రాంబాబు | YSRCP MLA Ambati Rambabu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

త్వరలో టీడీపీ కనుమరుగు: అంబటి రాంబాబు

Nov 13 2021 4:33 PM | Updated on Nov 13 2021 6:11 PM

YSRCP MLA Ambati Rambabu Comments On Chandrababu - Sakshi

రాష్ట్రంలో టీడీపీ కొనఊపిరితో ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన దర్శిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ త్వరలో టీడీపీ కనుమరుగై పోతుందన్నారు.

సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ కొనఊపిరితో ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన దర్శిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ త్వరలో టీడీపీ కనుమరుగైపోతుందన్నారు. చంద్రబాబు హయాంలో ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే... ఉద్యమం చేయకుండా హింసించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement