కుందూరు రఘువీర్‌రెడ్డి ఆస్తులు రూ.32 కోట్లు | Kundur Raghuveer Reddy Assets Worth 32 Crores In Election Affidavit | Sakshi
Sakshi News home page

కుందూరు రఘువీర్‌రెడ్డి ఆస్తులు రూ.32 కోట్లు

Apr 26 2024 11:08 AM | Updated on Apr 26 2024 11:10 AM

Kundur Raghuveer Reddy Assets Worth 32 Crores In Election Affidavit - Sakshi

నల్లగొండ: కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి తన పేరిట రూ.32,04,23,749 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు. అందులో ఆయన పేరున రూ.24,84,20,025 ఆస్తులు ఉండగా.. తన భార్య పేరున రూ.7,20,03,724 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రఘువీర్‌రెడ్డి వివిద బ్యాంకుల్లో రూ.17,41,50,500 అప్పు తీసుకున్నట్లు చూపగా..  భార్య పేరున రూ.25,29,000 అప్పులు ఉన్నట్లుగా చూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement