25 నుంచి మేడారానికి బస్సులు | - | Sakshi
Sakshi News home page

25 నుంచి మేడారానికి బస్సులు

Jan 7 2026 7:21 AM | Updated on Jan 7 2026 7:21 AM

25 నుంచి మేడారానికి బస్సులు

25 నుంచి మేడారానికి బస్సులు

గోదావరిఖనిటౌన్‌: మేడారం మహాజాతరపై స్థానిక ఆర్‌టీసీ డిపోలో కరీంనగర్‌ రీజినల్‌ మేనేజర్‌ రాజు సిబ్బందితో మంగళవారం సమీక్షించారు. ఈనెల 25వ తేదీ నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ బ స్సులు నడుపుతామని అన్నారు. ఉద్యోగులు అంకి త భావంతో పనిచేయాలని సూచించారు. డిప్యూటీ ఆర్‌ఎం(ఆపరేషన్‌) భూపతిరెడ్డి, డిప్యూటీ ఆర్‌ఎం(మెకానికల్‌) మల్లేశం, ఖని డిపో మేనేజర్‌ నాగభూషణం, అసిస్టెంట్‌ మేనేజర్‌(ట్రాఫిక్‌) గీతాకృష్ణ, అసిస్టెంట్‌ ఇంజినీర్‌(మెకానికల్‌) సంధ్యారాణి, ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ బోర్డు మెంబర్‌ రవీందర్‌రెడ్డి, పద్మావతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement