ఎంతో మేలు చేకూరుస్తుంది... | - | Sakshi
Sakshi News home page

ఎంతో మేలు చేకూరుస్తుంది...

Apr 25 2025 8:18 AM | Updated on Apr 25 2025 8:18 AM

ఎంతో మేలు చేకూరుస్తుంది...

ఎంతో మేలు చేకూరుస్తుంది...

వాహనాల్లో జీపీఎస్‌ ఏర్పాటు వల్ల యజమానికి ఎంతో మేలు చేకూస్తుంది. తద్వారా వాహనదారుడికి ఎనలేని భద్రత ఉంటుంది. నేరస్తులు తీసుకు వెళ్ళినా.. ఎక్కడైనా దాచిపెట్టినా.. వాహన కదలికలు మనకు తక్షణమే తెలిసిపోతాయి. ప్రతి వాహనానికి యజమానులు తప్పనిసరిగా జీపీఎస్‌ పరికరాన్ని అమర్చుకోల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా ఎవరైనా వాహనం తీసిన వెంటనే సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావటంతో పాటు, తక్షణమే మనం అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. వాహనదారులు జీపీఎస్‌ అమర్చుకోవటం ద్వారా చోరీలను నియంత్రించే అవకాశం కూడా ఉంది.

– ఎం. రమేష్‌, డీఎస్పీ, ట్రాఫిక్‌, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement