నోటిఫికేషన్‌కు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

నోటిఫికేషన్‌కు వేళాయె..

Apr 18 2024 9:35 AM | Updated on Apr 18 2024 9:35 AM

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం

నేటి నుంచి నామినేషన్‌ పత్రాల స్వీకరణ

నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ గురువారం వెలువడనుంది. ఆ వెనువెంటనే నామినేషన్ల ఘట్టం షురూ అవుతుంది. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌ వెలువడుతుండడంతో ప్రచార జోరు పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement